Thursday, 30 July 2026 05:45:08 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్

Date : 21 July 2026 12:13 PM Views : 81

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుడిపల్లి - జూలై 21 : సోమవారం, 20వ తేదీన రాత్రి 12 గంటల సమయంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఎటువంటి అనుమతి పేపర్లు లేకుండా గ్రానైట్ రాళ్లను తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి ఆపి తనిఖీ చేశారు. వాహనంలో గ్రానైట్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించడంతో, సంబంధిత వాహనాన్ని సీజ్ చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. సీజ్ చేసిన వాహనాన్ని మైనింగ్ మరియు రవాణా శాఖ వారికీ అప్పగించడమైనది అని గుడిపల్లి యస్.ఐ. శ్రీకాంత్ తెలిపారు. అక్రమంగా గ్రానైట్, ఇసుక, ఇతర ఖనిజాలను రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :