Thursday, 16 April 2026 06:42:54 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఘనంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

విద్యుత్ ఆదా పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న యం.ఈ.ఓ. త్యాగరాజు

Date : 17 December 2024 07:28 PM Views : 357

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 17 ః విద్యార్థులు ఈ దశ నుండే భవిష్యత్తులో విద్యుత్ ఆదా కోసం అవగాహన చేసుకుని తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వాలని ఎంఈఓ త్యాగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా మోడల్ స్కూల్, హైస్కూలలో విద్యుత్ శాఖ ఏఈ శేషు కుమార్ ఆదేశాల మేరకు లైన్ఇస్పెక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు బొగ్గు, నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఖర్చు పెరిగిందని దీనిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు ప్రణాళిక లో భాగంగా ప్రభుత్వం సౌర విద్యుత్తు, విండ్ పవర్ లపై దృష్టి సారించినట్లు చెప్పారు. విద్యుత్ ఆదా కోసం ఇండ్లలో ఎల్ఈడి బల్బులు వాడాలని సాధ్యమైనంతవరకు విద్యుత్ ఆదాచేసి సోలార్ విద్యుత్తు పై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులు భవిష్యత్తు అంధకారం కాకుండా విద్యుత్ ఆదా చేసి సోలార్, విండ్ పవర్ పై కుటుంబ సభ్యులకు అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, హెడ్మాస్టర్ శ్రీనివాసులు, లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు,లైన్మెన్ శంకర సిబ్బంది నగేంద్ర, ప్రసాద్, అమీన్, వేణు, శేషు, భాస్కర్, రమేష్, కాలేశా, నాగేంద్ర, గోపిదిన్నె నాగేంద్ర, ఇంతియాజ్, శ్రీకాంత్, ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :