Thursday, 16 April 2026 08:31:53 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

పక్కా గృహాల సర్వే పై అధికారులకు సూచనలు

పక్కా గృహాల సర్వే రిపోర్ట్ ను సోమవారం లోపు పూర్తి చేయాలి

Date : 04 April 2025 08:33 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 4 : అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల ఏడవ తేదీ సోమవారానికి మండలంలో అర్హులైన పక్కాగృహాల లబ్ధిదారుల వివరాలను సర్వే ద్వారా వివరాలు సేకరించి నివేదించాలని తాసిల్దార్ హరికుమార్, ఎంపీడీవో ఉపేందర్ రెడ్డిలు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలను ఆదేశించారు. శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ మండలంలోని 21 పంచాయతీలలో ఇంటింటి సర్వే నిర్వహించి పక్కా గృహాలు లేని వారు, ఇంటి స్థలాలు లేని వారిని గుర్తించి వారు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ ఇంటింటా సర్వే పారదర్శకంగా నిర్వహించాలని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పక్కా గృహం అందించే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సహకరించాలన్నారు. హౌసింగ్ ఏఈ సుజాత మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే 545 మంది పక్కా గృహాలకు దరఖాస్తులు చేసుకున్నట్లు చెప్పారు. దరఖాస్తు తన అనంతరం పొజిషన్ సర్టిఫికెట్లు అందించడానికి సచివాలయ సిబ్బంది, వీఆర్వోలు తమ పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఈ సదస్సులో మండలంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :