నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - అక్టోబర్ 06 : రాష్ట్రంలో పేరుకి బ్రాండ్లు, లోపలిది నాటు సరుకు ఏపీ లో కల్తీ మద్యం ఎరులై పారుతోంది అన్నమయ్య జిల్లా టు దక్షిణాఫ్రికా వయా కర్ణాటక. అంతర్జాతీయ స్థాయికి చేరింది. వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ. కల్తీ మద్యం దంధా. ఏడాది కాలంగా చీకటి వ్యాపారం. బడా నేతల సొంత సంపద సృష్టి. ఇదేనా మన విజన్... విజనరీ అంటే ఇదేనా చంద్రబాబు గారు. కోట్ల రూపాయల కల్తీ మద్యం వ్యాపారం. కేసును సిబిఐకి ఇవ్వాలి.నకిలీ మద్యం యూనిట్ లో రోజుకు 2000 కేసులు ఉత్పత్తి,ఒక్కో కేస్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు 1000 రూపాయలు.ఒక్కో కేస్ అమ్మేది 4000.ఒక్క కేస్ మీద 3000 లాభం. అంటే ఒక్క యూనిట్ లో రోజుకు 50- 60 లక్షలు లాభం.నెలకు 45 నుంచి 50 కోట్లు రూపాయలు, గత ఎనిమిది నెలలుగా జరుగుతుంది ఈ వ్యవహారం అంటే ఒక్క యూనిట్ నుండే 400 కోట్లు రూపాయలు లబ్ది ఈ కల్తీ మద్యం గ్యాంగ్ కి.ఇంకా మూడు యూనిట్స్ ఉన్నాయని మీడియా వర్గాలు చెప్తున్నాయి, అంటే టోటల్ దాదాపు 400 కోట్ల స్కామ్.ఇది మాములు మనుషులు చేయగలిగే స్కామ్ కాదు, ప్రభుత్వం లో బలమైన వ్యక్తి ఎవరో అందందండలు ఉంటే తప్ప, ఈ జనార్దన్ వెనుక ఎవరున్నారో తెలియాలి అంటే కేసు సిబిఐ కి ఇవ్వాలి .రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి యూనిట్స్ చాలా చోట్ల ఉన్నాయని అంటున్నారు, అన్నింటి మీద విచారణ జరగాలి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కేసు సిబిఐకి ఇవ్వాలి నిజ నిజాలు తీర్చాలి. పదహారేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న బాబు గారు రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలు ఏమన్నా ఉన్నది అంటే అది కేవలం కల్తీ మద్యం పరిశ్రమ తప్ప మరొకటి లేదు ఇది బాబు గారు పదహారేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు తెచ్చిన పరిశ్రమ. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన సాధించిన ఘనకార్యం ఇది కూటమి ప్రభుత్వంలో సాగుతున్న కల్తీల వ్యవహారం. వీటన్నిటిని కూడా సిబిఐ ఇంకోరివేసి నిజమైన ముద్దాయిలను శిక్ష పడేలా చూడాలి లేదనుకుంటే వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మళ్లీ సిబిఐ ఇంకోరి వేసి తప్పు చేసిన వాళ్లకు తప్పక శిక్ష అనుభవించక తప్పదు ఆరోజు. అని వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్. జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు చంద్ర నాయక్. టెండ్ యూనియన్ అధ్యక్షుడు అశోక్. ప్రభుత్వం పై ఎద్దేవా చేశారు.
Admin
Namitha News