నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నాలుగవ విడత ఆందోళన కార్యక్రమాలలో భాగంగా రెండు రోజులు పాటు నిరసన దీక్షల లో మదనపల్లి 1 అండ్ 2 డిపో లో దీక్ష శిబిరాన్ని సందర్శించిన జోనల్ అధ్యక్షులు పి వినోద్ బాబు, రీజనల్ జోన్ చైర్మన్ సుందర్రాజు, రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైయస్ రాజులు, దీక్షలో పాల్గొని వీరి యొక్క డిమాండ్లను అమలు చేయాలని కోరారు. - ఉద్యోగుల ఉద్యోగ భద్రతా సర్క్యులర్ 1/2010 అన్ని డిపోలలో వెంటనే అమలు చేయాన్ని MS అక్రమ సస్పెన్షన్స్, రిమూవల్ను ఆపాలి m~ గత నాలుగు 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలి మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీ.వో. ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలి T-- E.H.S స్థానంలో పాత వైద్య విధానాన్ని కొనసాగించాలి . A.P.S.R.T.C లో మాదిరిగానే క్యాడర్ స్ట్రెంత్ అమలు చేయాలి HS 114 జీ.వో.లో పొందు పరచిన మేరకు నైట్ అవుట్ అలవెన్స్లను 150 రూ॥ల నుండి 400 రూ॥లకు పెంచాలి T- ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వము లేదా సంస్థ ద్వారా మాత్రమే కొనాలి - అనారోగ్యంతో భాద పడుతున్న ఉద్యోగులకు ఓ.డీ.లను కేటాయించాలి E ఉద్యోగుల అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలి. I- గ్యారేజి ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి IS డబుల్ డ్యూటీల అమౌంటును పెంచాలి II నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఆఫీస్ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలి IS ఉద్యోగుల అవసరాన్ని బట్టి E.O.L మంజూరు చేయాలి IES రిటైర్డ్ ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణాలను అనుమతించాలి IUIUS ఆన్కాల్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి MS జెట్సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థ పరంగా జీతాలు చెల్లించాలి II డిప్టేషన్లను యధావిధిగా కొనసాగించాలి ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు చలపతి, మునికృష్ణ, రెడ్డి భాష, గొర్రె శీను, గంగులప్ప, ప్రసాద్, మనోహర్, రంగారెడ్డి నిరాహార దీక్షలో కూర్చుని పూలమాలవేసి నిరాహార దీక్షలో పాల్గొన్నారు
Reporter
Namitha News