నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -ఏప్రిల్ 07 : వైస్సార్ సిపి ని బలోపేతం చేసే దిశగా అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాలను పునః నిర్మాణం చేసే నేపద్యంలో మదనపల్లి మునిసిపాలిటీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు గా సయ్యద్ తాజ్ బాష ను ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేసిన తాజ్ బాష నా పై నమ్మకం తో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ వైఎస్ఆర్ సిపి ని బలోపేతం చేసేందుకు పనిచేస్తానని తెలుపుతూ , నన్ను అధ్యక్షుడు గా ప్రకటించడం లో సహకరించిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తానని తెలిపిన సయ్యద్ తాజ్ బాష
Admin
Namitha News