Thursday, 16 April 2026 06:45:17 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

దిగువ పాలెం టిడిపి అధ్యక్షుడు గా నాగేంద్ర

Date : 17 May 2025 06:00 AM Views : 311

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 16: తంబళ్లపల్లె మండలం దిగువ పాలెం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడుగా నాగేంద్ర నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి విలేకరులకు తెలిపారు. శుక్రవారం గ్రామంలో జరిగిన పార్టీ కమిటీ ఎన్నికలలో ఉపాధ్యక్షుడిగా శశి కుమార్ నాయుడు, కార్యదర్శిగా అనిల్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు తమ ఎన్నికలకు సహకరించిన తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జి దాసరిపల్లి జై చంద్రారెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో జయచంద్రారెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన గ్రామ కమిటీ సభ్యులకు టిడిపి మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపి తంబళ్లపల్లె మండలంలో గత వైకాపా పాలనలో చేసిన అవినీతి అక్రమాలు, మన కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించి భవిష్యత్తులో తంబళ్లపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, మధు నాయుడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :