Thursday, 16 April 2026 06:52:27 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

రామాపురం రోడ్డు ప్రమాదస్థలాన్ని పరిశీలించిన రవాణామంత్రి మండిపల్లి

Date : 06 July 2024 05:31 PM Views : 291

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి జులై 06 : రామాపురం రోడ్డు ప్రమాదస్థలాన్ని పరిశీలించిన రవాణాశాఖ మంత్రి , మృతుల కుటుంబసభ్యుల పరామర్శ ..... అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని రామాపురం మండలం కొండ్లవాడ పల్లె వద్ద కారు ను డీ కొన్న గుర్తకు తెలియని వాహనం , ఘటనాస్థలం లోనే నలుగురు మృతి చెందిన ఘటన . మృతులు అందరూ కడప కు చెందిన వారు గా గుర్తింపు . అమరావతి నుండీ స్వగ్రామం వస్తున్న రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నున్న మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి మండిపల్లి. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి మాట్లాడుతూ అతివేగం అనర్థానికి చేటు , నెమ్మదిగా , నిదానంగా వెళ్ళండి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరండి అని సూచించారు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :