Thursday, 16 April 2026 06:51:42 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగులు - యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలిచెట్ల రెడ్డి గణేష్

Date : 11 September 2025 04:44 PM Views : 263

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగులు - యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలిచెట్ల రెడ్డి గణేష్ - విస్తృత కార్య క్రమాలతో ప్రజలతో మమేకం - రాజకీయంగా యువత ఉనికిని చాటి చెబుతాం యువశక్తి ని బలోపేతం దిశగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగులు వేయనున్నానని యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కలిచెట్ల రెడ్డి గణేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం పైన ఫౌండేషన్ కుటుంబ సభ్యులతో కలసి చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ తో అడుగులు వేసే విధంగా సమాలోచనలు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు సేవా కార్యక్రమాల్లో యువత పాత్ర ను సమాజానికి చాటి చెప్పామని ఇకపై రాజకీయంగా యువ శక్తి పాత్ర ను చాటి చెప్పడానికి సహకరించే రాజకీయ పార్టీ లో చేరడానికి వెనుకాడ బొమన్నారు. ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు తమ పరిధి లో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు సాగడం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయాన్ని అందించటం, వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు నివ్వడం, అనారోగ్యం తో బాధపడుతున్న పేదలకు తమ వంతు గా వైద్య సేవలు అందించడం, కొంత వరకు ఆర్థికంగా సహాయ చేయడం, అనాధ మృత దేహాలకు అంత్యక్రియలు చేయడం, గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల్లో ని పేదల పిల్లలు బడికి పంపే విధంగా చైతన్య పర్చడం, తో పాటు బడి బయట పిల్లలను గుర్తించి వారు తిరిగి చదుకొనేలా ప్రోత్సహిస్తూ అవగాహన పెంపొందించడం తో పాటు నీకు కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. తమ సేవలు ఆర్థికంగా పరిమితులోపే ఉండటంవల్ల అనుకున్న లక్ష్యాలను అందుకోలేక పోతున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యువతకు రాజకీయాల్లో అవకాశం ఇచ్చి ప్రోత్సహించే పార్టీలలో చేరే విధంగా ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. యువత కూడా రాజకీయాల్లో రాణించగలిగినపుడు మాత్రమే భవిష్యత్తు కు బాటలు వేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే అభివృద్ధి పలాలు అర్హులైన వారికి అందించడానికి వీలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు.అంతే కాకుండా యువ శక్తి ఫౌండేషన్ సేవలు ను అన్ని ప్రాంతాలకు విస్తరించే ఆలోచన చేస్తున్నామని ఇందుకు భవిష్యత్తు లో సహకరించే పార్టీ తో కలసి ప్రయాణం చేయడానికి వెనుకాడ మన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :