Thursday, 16 April 2026 06:43:35 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

గుర్రంకొండ లో ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భ దినోత్సవం

మండల బీజేపీ అధ్యక్షుడు రామాంజులు ఆధ్వర్యంలో ఆవిర్భావదినోత్సవం వేడుకలు

Date : 06 April 2025 05:56 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - ఏప్రిల్ 6(నమిత న్యూస్ ) : బీజేపీ మండల అధ్యక్షుడు రామాంజులు ఆధ్వర్యంలో గుర్రంకొండ బస్టాండ్ నందు భారతీయ జనతా పార్టీ స్తూపం వద్ద బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకుని పార్టీ జెండా ఎగరవేసి , స్వీట్స్ పంపిణీ చేసి ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ శ్రేణులు . బిజెపి మండల అధ్యక్షులు రామాంజులు మాట్లాడుతూ పార్టీ పుట్టి నేటికీ 46 సంవత్సరాల జరుగుతున్నది పేద మధ్య తరగతి , అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ అభివృద్ధి దిశగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ సాగుతున్న బిజెపి ప్రభుత్వం . అంతే కాకుండా వక్ఫ్ బోర్డ్ బిల్లు . అయోధ్య రామ మందిరం. 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్. అంతే కాకుండా 2047 నాటికి ప్రపంచంలోనే విశ్వ గురువుగా నిల పెట్టాలన్నది బిజెపి లక్ష్యం అనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రీనివాసులు , రామ్మూర్తి , గౌరీ , హోటల్ శీన , మల్లయ్య స్వామి , మల్లీ , అమర , రామాంజులురెడ్డి , గుణశేఖర తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :