నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ మర్చి 18 :అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం నందు ప్రసిద్ధి గాంచిన బండెన్న స్వామి పీఠాధిపతి బీరంగి బండెన్న స్వామి పర్యటన నిమిత్తం గుర్రంకొండ కు వచ్చారు.ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం యొక్క విశిష్టత మరియు గొప్పతనం వివరించడానికి ప్రతి ఊరు పర్యటిస్తున్నాని తెలిపారు . సకల జీవ ప్రాణ కోటికి సనాతన ధర్మం స్థంభం లాంటిదని అన్నారు ఈ కార్యక్రమం లో చింతీర్ల కిషోర్ బీజేపీ రామాంజులు బీజేపీ భరత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .
Admin
Namitha News