Thursday, 16 April 2026 06:59:24 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

అభివృద్ధి కారకులు గురువులే

పదవీవిరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం

Date : 10 October 2025 08:16 PM Views : 132

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 10 : సమాజంలో ఉన్నత స్థితికి చేరుకున్న ప్రతి వ్యక్తి అభివృద్ధికి కారకులు గురువులే అని మండల ఎస్ టీ యూ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ అన్నారు.మండలంలోని కె సి పల్లె జెడ్పీ హైస్కూల్ లో ఆంగ్ల ఉపాధ్యాయుడు గా పనిచేసి పదవీవిరమణ పొందిన దామోదరం ను ఎస్ టీ యూ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ టీ యూ నాయకులు మాట్లాడుతూ దామోదరం తన 29 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు ఉత్తమ విద్య అందించి జిల్లా,నియోజక వర్గం,మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారని పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.తాను పనిచేసిన పాఠశాలల్లో విద్యతోపాటు,పాఠశాల మౌలిక వసతులకోసం కృషి చేశారని తెలిపారు.సన్మాన గ్రహీత దామోదరం మాట్లాడుతూ తరగతి గదిలో విద్యాబోధన చేస్తున్నప్పుడు విద్యార్థుల మొహంలో సంతోషం కలిగినప్పుడే ఉపాధ్యాయునికి నిజమైన అవార్డు,రివర్డు అని,తన తండ్రి కోరిక మేరకు ఆంగ్ల భాషా విద్య అభ్యశించినట్లు దామోదరం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మునస్వామి నాయక్, కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ మస్తాన్ భీ,ఉపాధ్యాయ పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంగారెడ్డీ,విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీరాముల రెడ్డి,చలపతి, అశ్వత్త నారాయణ,పరిమళ,ఉపాధ్యాయులు శ్రీనాథ్ రెడ్డి,మల్లికార్జున రెడ్డి,నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :