Thursday, 16 April 2026 06:56:51 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

చిట్టెం వారి పల్లెలో భూ సమస్య పై గ్రామానికి ఎమ్మెల్యే షాజహాన్ బాష

చిట్టెంవారి పల్లె మొత్తం సర్వే నిర్వహించి పరిస్కారించాలని అధికారులకు సూచనలు

Date : 13 May 2025 06:44 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 13 : రామసముద్రం మండలం అరికెల పంచాయతీ నందు చిట్టెం వారి పల్లిలో ఇరు కుటుంబాల భూ సమస్యను ఇంతకుముందు ఒకసారి ప్రజాదర్బార్లు అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీకి స్పందించి గౌరవ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష మరియు అధికారులతో కలిసి పర్యటించి సమస్యను పరిష్కరించి ఇరు వర్గాలతో చర్చలు జరిపిన ఎమ్మెల్యే . రెండు రోజులు కిందట చిట్టెం వారి పల్లి కి చెందిన మోహన్ ఆర్మీ జవాన్ వీడియోలు రూపంలో మా భూమిని కబ్జా చేశారని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు ఆ వీడియో వైరల్ అయినందువలన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష స్పందించి తక్షణమే అధికారులను అక్కడికి పంపించి సమస్యను పరిష్కరించడం పరిష్కరించాలని తెలియజేశారు అక్కడ ఇరు కుటుంబాలు అధికారులు మాట వినకపోవడంతో ఈరోజు ఆర్మీ జవాన్ మోహన్ తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే గారు ఈరోజు మధ్యాహ్నం చిట్టెం వారి పలికి చేరుకొని అధికారులతో మాట్లాడి ఈ సమస్యను మూడు రోజుల్లో పరిష్కరిస్తామని ఊరు మొత్తం సర్వే చేసి ఎవరికి ఎంత భూమి ఉందని కొలిచి వారి వారి భూముల్ని వారికి కేటాయిస్తామని తెలియజేశారు అంతవరకు ఇరువర్గాలు ఏమి మాట్లాడుకోకూడదని హెచ్చరించిన ఎమ్మెల్యే . గ్రామంలో ఈ కుటుంబాల వల్ల ఏదైనా ప్రజలకు ఇబ్బంది వస్తే పోలీసులు తగు చర్యలు తీసుకుంటారని హెచ్చరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :