నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 1 తేది నుంచి 11 వతేది వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించిన ఏక్సైజ్ శాఖ. 14న జిల్లా కేంద్రమైనా రాయచోటి లో లక్కీ డిప్ ద్వారా షాపులు కేటాయించనున్న కలెక్టర్. మీడీయా కు సమాచారం వేళ్ళడించిన జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ మధుసూదన్.
Reporter
Namitha News