Thursday, 16 April 2026 04:57:35 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

దుర్గామాత విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి - యస్.ఐ రమేష్ బాబు

Date : 23 September 2025 08:49 PM Views : 89

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 23 : రామసముద్రం మండల పోలీస్ స్టేషన్ లో మంగళవారం విలేకురుల సమావేశంలో యస్.ఐ మాట్లాడుతూ మండల పరిధిలో జరిగే దసరా నవరాత్రులు ఉత్సవాలను అనుమతి తీసుకొని చట్ట బద్ధంగా నిర్వహించుకోవాలి. మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు అనుమతి కోరినప్పుడు పోలీస్ శాఖ బందోబస్తూ అందిస్తుందన్నారు. దుర్గామాత విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్సై. డి. రమేష్ బాబు తెలిపారు. మండపాల నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విద్యుత్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని.అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివాదాస్పద స్థలాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాత విగ్రహాలు ప్రతిష్టించకూడదని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని మండపం దగ్గర రాత్రి సమయాల్లో కొందరు కచ్చితంగా ఉండాలన్నారు.భక్తి భావంతో సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కరూ పండగ జరుపుకోవాలని ఆయన సూచించారు. లౌడ్ స్పీకర్లు ప్రతిరోజు రాత్రి 10:00 నుండి ఉదయం 6 గంటల వరకు ఎట్టి పరిస్థితులను వినియోగించరాదని అసభ్యకరమైన అశ్లీల నృత్యాలు ప్రదర్శించరాదని ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ఆయన సూచించారు.విగ్రహ ఊరేగింపులో ట్రాక్టర్ డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలి, సహాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ సమావేశంలో ఎస్సై రమేష్ బాబు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :