Thursday, 16 April 2026 06:37:23 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

కొత్తపేట బాలికల జడ్పి హై స్కూల్ విద్యాకమిటీ చైర్మన్ గా K. స్వర్ణలత , వైస్ ఛైర్మన్ గా మోడెం రమేష్ ఎన్నుక

Date : 08 August 2024 04:54 PM Views : 827

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి నమిత న్యూస్ ఆగస్టు08: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం లోని కొత్తపేట లో నున్న బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో గురువారం విద్యా కమిటీ ఎన్నికలు . నేడు ఎన్నికలల్లో హాజరైన విద్యార్థినుల తల్లిదండ్రులు ఐకమత్యంగా ఛైర్మన్ గా శ్రీమతి K. స్వర్ణలత ను , వైస్ ఛైర్మన్ గా మోడెం రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు . ఈ ఎన్నికలకు విద్యాశాఖ అధికారి సోమశేఖర్ , హెడ్ మాస్టర్ సైరాభాను , ఉపాధ్యాయులు షామీమ్ , బయ్యారెడ్డి, శ్రీమతి రెడ్డిలక్ష్మీ , మాజీ కౌన్సిలర్ ఈశ్వరయ్య , అర్చన విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మదన్ మోహన్ రెడ్డి మరియు విద్యార్థినుల తల్లిదండ్రులు హాజరయ్యారు . ఈ సందర్భంగా చైర్మన్ గా ఎన్నికైన స్వర్ణలత మాట్లాడుతూ స్థానిక మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి సహకారం , ఆదేశాలతో ఉపాధ్యాయుల సహకారం తో విద్యార్థునులకు అన్నీ మౌలిక సదుపాయాలు కల్పన కు ప్రాధాన్యత ఇస్తాం , మధ్యాహ్నం భోజనం పథకం లో మంచి పోషకాహారం అందించేందుకు కృషి చేస్తామని , విద్యార్థునులకు గత ప్రభుత్వం కంటే తెలుగుదేశం ప్రభుత్వం లో మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :