నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లె - మే15 : మదనపల్లె పట్టణం సమీపంలోని కోళ్లబైళ్ళు గ్రామం బాబు కాలనీ లో బుధవారం రాత్రి ఉరుములు , మెరుపులు వచ్చిన సమయంలో ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి ఇంట్లోని బట్టలు , విద్యుత్ ఉపకరణాలు , విలువైన సామగ్రి దగ్ధం అయిపోయాయని వాపోతున్న లక్ష్మీ దేవమ్మ , శ్రీనివాసులు దంపతులు. ఇంట్లో మంటలు చెలరేగిన సమయంలో తాను ఒక్కటే ఉండటంతో భయం తో బయటకు వచ్చేయడం తో పెనుప్రమాదం తప్పిందని , విలువైన సామగ్రి , విద్యుత్ ఉపకరణాలు దగ్ధం మవడంతో సుమారుగా నాలుగు లక్షలు రూ నష్టం వాటిల్లినట్లు బాధితురాలు లక్ష్మీదేవమ్మ తెలిపారు . తాము కూలీ పనులు చేసుకొని జీవనం వెళ్లదీస్తున్న కుటుంబమని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని విలపిస్తున్న లక్ష్మీదేవమ్మ
Admin
Namitha News