Thursday, 16 April 2026 04:56:27 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

బూదలవారి పల్లి లో త్రాగునీటి ఎద్దడి

తాగునీటి సమస్య ను పరిష్కరించాలని ఎంపీడీవో కు ఫిర్యాదు

Date : 17 July 2025 09:49 AM Views : 210

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 16 : తంబళ్లపల్లె మండలం లో తాగునీటి సమస్యల ను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పరిష్కారానికి కృషి చేయాలని కార్యదర్శులను ఎంపీడీవో థామస్ రాజా ఆదేశించారు. బుధవారం పరసతోపు పంచాయతీ బూదలవారిపల్లె లో తాగునీటి సమస్య ఏర్పడిందని గ్రామస్తులు ఎంపీడీవోకు మొరపెట్టుకున్నారు. ఆయన వెంటనే స్పందించి ఆ గ్రామానికి తాగునీటి సమస్య పరిష్కారానికి మోటారు మరమ్మత్తులతోపాటు పశువులకు తాగునీటి తొట్టెను వెంటనే నిర్మించాలని బోర్ మెకానిక్ మాధవరెడ్డి,ఏపీవో అంజనప్ప కు సూచించారు. అదేవిధంగా మండలంలో తాగునీటి సమస్యలపై సంబంధిత సచివాలయ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సమస్యలు వస్తే వెంటనే పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత నివ్వాలని ఆదేశించారు. తాగునీటి సమస్యపై స్పందించిన తీరుపై ఎంపీడీవో థామస్ రాజాను బూదలవారిపల్లె గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :