Thursday, 16 April 2026 04:51:17 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

భవిత కేంద్రంలో దివ్యాంగ పిల్లల తో మేజిస్ట్రేట్ ఉమర్ ఫరూక్.

దివ్యాంగులకు మౌలిక సదుపాయాలపై దృష్టి సారించండి - జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ ఫరూక్.

Date : 03 April 2025 08:16 PM Views : 181

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 3 : అభం శుభం తెలియని దివ్యాంగ పిల్లల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జ్ ఉమర్ ఫరూక్ సూచించారు. గురువారం ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు లీగల్ అవేర్నెస్ క్యాంప్ లో భాగంగా స్థానిక భవిత దివ్యాంగుల కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల మౌలిక వసతులు, వారికి అందించే విద్యా బోధన, సిబ్బంది పనితీరు పై పరిశీలించారు. భవిత కేంద్ర పనితీరు పై దివ్యంగా పిల్లల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగ పిల్లలకు వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం అందించే మౌలిక వసతులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి త్యాగరాజు, సివిల్ కోర్టు సిబ్బంది ఐ.ఈ ఉపాధ్యాయులు రేఖ, శ్రావణి, ఫిజియోథెరపీ సరళ, కేర్ టేకర్ నాగరత్నమ్మ, సిఆర్పి సుధాకర్ దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :