Thursday, 16 April 2026 04:54:40 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న అధికారులు

Date : 15 June 2024 08:08 AM Views : 337

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 14 : తంబళ్లపల్లె మండలం లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో తో పాటు ప్రాథమిక, ప్రాథమికోన్నత, గురుకుల, మోడల్ స్కూల్ లో పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు పంపిణీ పూర్తయినట్లు ఎంఈఓ త్యాగరాజు, ఎంఈఓ 2 నాగ సుబ్బరాయుడులు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు పంపిణీ జరిగిందని మరో రెండు రోజుల్లో స్టూడెంట్ కిట్ లు సైతం పంపిణీ జరుగుతుంది అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థులు చేర్పించడానికి స్థానికంగా గల ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు సహకారంతో విశేష కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించడానికి వారి తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాల కు రప్పించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతోపాటు సౌకర్యాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం తదితర అంశాలను విద్యార్థుల తల్లిదండ్రుల కు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఎం ఆర్ సి లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :