Thursday, 16 April 2026 06:56:50 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

పౌరహక్కులపై అవగాహన -తహశీల్దార్ మహమ్మద్ అజారుద్దీన్

Date : 01 February 2025 01:11 PM Views : 300

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పౌరహక్కులపై ప్రజల అవగాహన పెంచుకోవాలని తహశీల్దార్ మహమ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్సి కాలనీలో అధికారులతో కలిసి సివిల్ రైట్స్ డేని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి కొన్ని హక్కులను రూపొందించమని, వాటిని స్వచ్ఛందంగా వినియోగించు కోవచ్చునన్నారు. సమాజంలో కుల, మత, తారతమ్యాలు చూపించకూడదని అన్నారు. పౌరులు స్వేచ్ఛగా జీవించడానికి భారత రాజ్యాంగం ఆర్టికల్స్ ద్వారా కొన్ని హక్కులను ఏర్పాటు చేసిందన్నారు. పౌరుహక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో పౌరహక్కులపై అవగాహన కల్పిస్తున్న తహశీల్దార్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రజలు ప్రశాంత వాతావరణం జీవించాల న్నారు. కార్యక్రమంలో ఎంఇఒ భువనేశ్వరాచారి, కానిస్టేబుల్ వెంకటరమణ, విఆర్ ఒలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :