Thursday, 16 April 2026 06:39:26 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

నిర్మాణం లో నున్న పౌరసరఫరాల గౌడౌన్ ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

అధికారులకు పలుసూచనలు చేసిన జె.సి. ఆదర్శ రాజేంద్రన్

Date : 18 October 2024 07:10 PM Views : 272

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 18 ( నేటి మన దేశం ప్రతినిధి) తంబళ్లపల్లె మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పౌర సరఫరాల గోడౌన్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆకస్మిక తనిఖీ చేశారు. గోడౌన్ నిర్మాణ పనులను పరిశీలించి గోడౌన్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎదురుగా ఉన్న ప్రస్తుతం పౌర సరఫరాల గోడౌన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించి గోడౌన్ కు సంబంధించిన పలు రకాల రిజిస్టర్ లను పరిశీలించారు. అనంతరం గోడౌన్ లోని నిత్యవసర సరుకుల నాణ్యతను పరిశీలించి పలు సలహాలు సూచనలు చేశారు. తదుపరి తాసిల్దార్ కార్యాలయం చేరుకొని కార్యాలయ దుస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాసిల్దార్ కార్యాలయం తాత్కాలికంగా పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ కు తరలించినట్లు తాసిల్దార్ హరి ప్రసాద్ తెలిపారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శివరాం, తాసిల్దార్ హరిప్రసాద్, రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :