నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చిన్నమండ్యం : ఈరోజు చిన్నమండెం మండలం దిగువగొట్టివీడు గ్రామం రామాపురం లో బీసీ నాయకులు విజయ భాస్కర్ పర్యటించారు. వారు ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడుతూ 2014లో 600 హామీలు ఇచ్చి గద్దనెక్కిన చంద్రబాబు అందులో కనీసం ఒక్క కహామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ఈరోజు మళ్లీ రాష్ట్రంలో ఉన్న ఆన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. కావున ప్రతి ఒక్కరు గమనించి అబద్దాలు చంద్రబాబుని మరొకసారి బుద్ధి చెప్పి హైదరాబాద్ పంప డనికి సిద్ధమవుతున్న మహిళలు అవ్వ తాతలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో పింఛన్ తీసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగులకు పెట్టి సాయంత్రం మీటింగ్ లో కూర్చోబెట్టుకొని ఈరోజు కాదు మళ్లీ రేపు రాపోండి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి రండి అని చెప్పి వెళ్లిపోయే వాళ్ళు మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగడానికి మంచి నీళ్లు కూడా లేకుండా పడిగాపులు కాసి చాలామందికి వేలిముద్రలు తీసుకోవడం లేదని ఇళ్లకు పంపేవాళ్ళు ఇలా సతాయించి సతాయించి ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను పెట్టి ఉదయం ఐదు గంటలకే తలుపుతట్టి పింఛన్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డికే మా బిడ్డనే మేము మరొక్కసారి వెన్నుకుంటామని అని ముక్తకంఠంతో చెబుతున్న మహిళలోకం మరియు అవ్వతాతలు మరొక్కసారి చంద్రబాబును ఇంటికి పంపడానికి సిద్ధమయ్యారని విజయభాస్కర్ అన్నారు ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్ రెడ్డి, సురేష్, రామ్ లక్ష్మణ్, రాజా, పలువురు పాల్గొన్నారు..
Admin
Namitha News