నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లె - సెప్టెంబర్ 01 : తంబల్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి నేటి పర్యటన పి.టి.యం . మండలం లోని మద్దయ్యగారి పల్లె లో గుడి శంకుస్థాపన కు వెళ్ళాక్రమంలో తంబల్లపల్లె లోని స్వగృహం లో నున్న ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ని అడ్డుకోవాలని అన్ని మండలాల్లోనూ , తంబల్లపల్లె నివాసం సమీపంలో అక్కడ , అక్కడా గుమికూడి ఉన్న టిడిపి కార్యకర్తలు . తంబల్లపల్లె , అంగళ్ళు , బి.కొత్తకోట వద్ద గుమికూడి ఉన్న టీడీపీ సానుభూతి పరులు . పర్యటన ను అడ్డుకునే నేపథ్యంలో గుమికూడి ఉన్న టీడీపీ కార్యకర్తలు అనే మొందోస్తు సమాచారం తో పోలీసులు ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి కి పరిస్థితులు వివరించి , సహకరించాలి అని పర్యటన కు వెళ్లకుండా ఇంటివద్దనే ఉండాలి అని తెలియచేస్తూ గృహానిర్బంధం చేసిన పోలీసులు .
Admin
Namitha News