Thursday, 16 April 2026 06:43:51 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

గ్రామసభ ల ద్వారా952 సమస్యలు పరిస్కారం

Date : 18 November 2024 08:00 PM Views : 287

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 18 : తంబల్లపల్లె మండలం లో జరిగిన రెవిన్యూ గ్రామ సభల ద్వారా రైతుల నుండి 952 సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు తాసిల్దార్ హరిప్రసాద్ విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రిమాకుల పల్లెలో 45 జుంజురపెంట లో 159 కొట్లపల్లి లో 73 ఎర్రసానిపల్లె లో 70 గంగిరెడ్డిపల్లిలో 128 కన్నె మడుగు లో 127 పంచాలమర్రి లో 80 కుక్క రాజు పల్లె లో 78 రేణుమాకులపల్లి లో 102 మొత్తం 952 సమస్యలు వచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ సభలలో జాయింట్ భూముల సమస్యలు, భూ సవరణలు, ముటేషన్, సర్వేలో సబ్ డివిజన్, పేర్లు మార్పులు, ఖాతాదారుల పేర్లు మార్పు, చనిపోయిన వారి పాస్బుక్కులు మార్పు తదితర సమస్యలు వచ్చాయని వీటిపై అధ్యయనం చేసి యుద్ధ ప్రాతిపదికన పరిష్కారానికి రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. రైతులు ఎలాంటి సమస్య వచ్చినా నా దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :