Thursday, 16 April 2026 07:00:22 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

తుఫాన్ సహాయక చర్యల్లో భాగస్వాములు కండి - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 28 October 2025 08:52 PM Views : 145

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - అక్టోబర్ 28 ః తంబళ్లపల్లె మండలం లోని పోలీసులతో పాటు అన్ని శాఖల అధికారులు మొంథా తుఫాన్ సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొని సహకరించాలని తహశీల్దార్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మండలంలోని పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటనలో భాగంగా వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నీటి జలాశయాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండేలా సంబంధిత రెవిన్యూ, సచివాలయ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మారుమూల ప్రాంతాలలో అంటూ వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నందున ముందస్తుగా వైద్య సిబ్బంది ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యంతో పాటు ఆరోగ్య సూత్రాలు బోధించాలన్నారు. తుఫాను ప్రభావంతో ఎక్కడైనా పంటల నష్టం ఏర్పడితే ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం నష్టపరిహారం పై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. తుఫాన్ సహాయక చర్యలు చేపట్టడంలో అధికారి యంత్రాంగం చొరవ చూపాలని సూచించారు. ఆయన వెంట ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి, వీఆర్వో నాగరాజు, రెవిన్యూ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :