నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుఱ్ఱంకొండ - మార్చి 18: అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం సూరప్పగారిపల్లి పెట్రోల్ బంక్ వద్ద కర్ణాటక కు చెందిన ఓమిని మినీ కార్ బోల్తాపడింది.అందులోప్రయాణిస్తున్న ఆడవాలకి మగవారికి పిల్లలు తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే హుటా హుటిన స్థానికుల సహకారం తో 108 అంబులెన్సు లో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి వుంది.
Admin
Namitha News