నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి నమిత న్యూస్ ఆగస్టు 1 అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం డి అబ్బవరం చెందిన వృద్ధులకు వికలాంగులకు చేనేత కార్మికులకు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం పింఛన్లు పంపిణీ చేశారు రాయచోటి మండల ఎంపీడీవో సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో 9 గ్రామపంచాయతీల గాను చిన్న ముక్క పల్లి శిడ్యాల మాధవరం కాటిమయికుంట ఎండపల్లి గొర్లముదివేడు వరిగ పెమ్మాడపల్లి గ్రామ సచివాల పరిధిలో మొత్తం 4713 పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 4625 మందికి పంపిణీ చేశామని రాయచోటి ఎంపీడీవో సురేంద్రనాథ్ గురువారం తెలిపారు.
Admin
Namitha News