Thursday, 16 April 2026 06:42:08 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

అమరవీరులకు నివాళులర్పిస్తున్న మాదిగ సోదరులు.

తంబళ్లపల్లెలో ఎమ్మార్పీఎస్ అమరవీరులకు ఘన నివాళి

Date : 01 March 2025 07:48 PM Views : 370

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మార్చి1 : దశాబ్దాలుగా అన్ని రంగాలలో అణగతొక్క పడిన మాదిగ జాతి లో చైతన్యం తెచ్చి తమ హక్కుల సాధనకు ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమంలో భాగంగా అమరులైన మాదిగ సోదరులకు శనివారం తంబళ్లపల్లెలో ఎమ్మార్పీఎస్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ అమరవీరుల చిత్రపటాలకు పూజలు నిర్వహించి వారు భౌతికంగా లేకపోయినా వారి ఉద్యమం చేసిన కృషి ఫలితమే నేడు సంక్రమిస్తున్న ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు వారికే అంకితమని ఎమ్మార్పీఎస్ తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటా మల్లికార్జున, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటప్పలు కొనియాడారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ అమరవీరులకు జోహార్లు, అమరవీరులు అమర్ రహే, మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ నాయకులు గోపిదిన్నె మల్లికార్జున, బొజ్జప్ప, మారప్ప, టిడిపి నాయకుడు వీరాంజనేయులు, రెడ్డప్ప, చిన్నా, ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :