Thursday, 16 April 2026 04:58:33 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

బుద్ధినికొండలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు

Date : 22 August 2025 10:59 AM Views : 224

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బుద్ధినికొండలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు బుద్ధుని కొండలో 23వ తేదీన ఎలాంటి కార్యక్రమాలకు తాము అనుమతి ఇవ్వలేదని తహశీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి, సిఐ కళా వెంకట్రమణ లు తెలిపారు. అంకి శెట్టిపల్లి పంచాయతీ, నల్లగుట్టలో మదనపల్లె కి చెందిన బాస్ నేతలు బుద్ధిని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని, బుద్ధుని కొండ అని నామకరణం చేసుకున్నారని, అయితే అక్కడ నెలన్నర క్రితం బుద్ధిని తల ధ్వంసం కావడంతో దానిపై కేసు నమోదు చేసి కేసును కూడా ఛేదించడం జరిగిందన్నారు. అయితే బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులు దీనిపైన అతిగా స్పందించి నిరసనలు, దీక్షలు చేపట్టారని, 23న బుద్ధిని నూతన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారన్నారు. అయితే ఆ ప్రదేశం ప్రభుత్వ స్థలం కావున అక్కడ ఎవరికీ ఎలాంటి అనుమతులు లేవని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అంతే కాకుండా చుట్టు పక్కల గ్రామస్తులు తమ పశువులు మేపడానికి కూడా కొండ మీదకు పోనివ్వడం లేదని, ఘర్షణలకు కూడా ఆస్కారం ఉందని తమకు ఫిర్యాదు చెయ్యడం వల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :