Thursday, 16 April 2026 04:55:08 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

దసరా పండగ సందర్బంగా ఆర్.నడింపల్లి మెఘా క్రికెట్ టోర్నమెంట్

Date : 28 September 2025 08:28 PM Views : 210

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 28 : రామసముద్రం మండలం ఆర్.నడింపల్లి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీ బుధవారం నుండి 2వ తేదీ గురువారం వరకు దసరా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పత్రికా సమావేశంలో గ్రామస్తులు తెలిపారు.ఈ క్రీడా పోటీలలో మొదటి బహుమతి జడ్పీటీసీ సి హెచ్ రామచంద్రా రెడ్డి స్పాన్సర్డ్ 25116 రూపాయలు, రెండవ బహుమతి నడింపల్లె యూత్ 15116 రూపాయలు, మూడవ బహుమతి మహేష్ 10116 రూపాయలు, వేణు,వాలీ లు నాలుగో బహుమతి 5116 రూపాయలు స్పాన్సర్ చేస్తారని తెలిపారు. కావున ఆసక్తి వున్న క్రికెట్ అభిమానులు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు. భోజన వసతులు కిట్టప్ప, సి. మధు, సి. శివకుమార్ ట్రోపి డాక్టర్ సోమశేఖర్ అందజేయడం జరుగుతుందన్నారు. నిబంధనలు ఉంటాయని, ముఖ్యంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ గ్రామ ప్రజలకు మాత్రమే అని తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :