Thursday, 16 April 2026 06:50:49 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మాధవరం బలవన్మరణం మృతుల కుమార్తె ను పరామర్శించిన టిడిపి నాయకులు

Date : 25 March 2024 07:25 PM Views : 259

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఒంటిమిట్ట : రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం లో చేనేత కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేతల బృందం ..... వైసిపి నాయకుల భూకబ్జా కు బలైన పాల సుబ్బారావు కుటుంబం. సుబ్బారావు పెద్ద కుమార్తె నిత్యప్రసన్నకు ధైర్యం చెప్పిన టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర , తెలుగు యువత రాష్ట్ర అద్యక్షులు శ్రీరామ్ చినబాబు , మడక చక్రధర్, ఎంపీ సంజీవ్ కుమార్,బత్యాల చెంగలరాయులు, రెడ్డెప్పగారి శ్రీనివాసులు, జగన్ మోహన్ రాజు, దొరస్వామి నాయుడు.సుబ్బారావు పెద్దకుమార్తె నిత్యతో ఫోన్ లో నారా లోకేశ్ తో మాట్లాడించిన టిడిపి నేతలు . టీడీపీ పార్టీ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చిన నారా లోకేశ్. ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం. భూ రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో తారుమారు చేశారు సుబ్బారావు కుటుంబ ఆత్మహత్యపై అధికారులు ఎవరూ స్పందించలేదు. కట్టా శ్రావణిపేరుతో రికార్డులు మార్చారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులు సుబ్బారావు ఖాతాలో పడ్డాయి. భూములు, ఆస్తుల కోసం అనేక రకాలుగా వేధిస్తున్నారు . సుబ్బారావు కుమార్తె బాగోగులు చూసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో చేనేత కార్మికులు ఎన్నో కష్టాలు పడ్డారు .

ఒంటిమిట్ట : రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం లో చేనేత కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేతల బృందం ..... వైసిపి నాయకుల భూకబ్జా కు బలైన పాల సుబ్బారావు కుటుంబం. సుబ్బారావు పెద్ద కుమార్తె నిత్యప్రసన్నకు ధైర్యం చెప్పిన టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర , తెలుగు యువత రాష్ట్ర అద్యక్షులు శ్రీరామ్ చినబాబు , మడక చక్రధర్, ఎంపీ సంజీవ్ కుమార్,బత్యాల చెంగలరాయులు, రెడ్డెప్పగారి శ్రీనివాసులు, జగన్ మోహన్ రాజు, దొరస్వామి నాయుడు.సుబ్బారావు పెద్దకుమార్తె నిత్యతో ఫోన్ లో నారా లోకేశ్ తో మాట్లాడించిన టిడిపి నేతలు . టీడీపీ పార్టీ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చిన నారా లోకేశ్. ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం. భూ రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో తారుమారు చేశారు సుబ్బారావు కుటుంబ ఆత్మహత్యపై అధికారులు ఎవరూ స్పందించలేదు. కట్టా శ్రావణిపేరుతో రికార్డులు మార్చారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులు సుబ్బారావు ఖాతాలో పడ్డాయి. భూములు, ఆస్తుల కోసం అనేక రకాలుగా వేధిస్తున్నారు . సుబ్బారావు కుమార్తె బాగోగులు చూసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో చేనేత కార్మికులు ఎన్నో కష్టాలు పడ్డారు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :