నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వైసిపి యువ నాయకులు దివాకర్ మృతి బాధకరం - పార్దివ దేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ మదనపల్లె టౌన్ రామరావు కాలనీకి చెందిన వైసిపి యువ నాయకులు దివాకర్ ఆకస్మిక మృతి బాధకరం అని వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ఆవేదన వ్వక్తం చేసారు. మదనపల్లె టౌన్ కు చెందిన దివాకర్ అకాల మరణం ఎంతో భాదించిందని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు నూర్, నర్సింహులు, నవీన్ , కేశవ సుధాకర్ నాయుడు, గంగూల్ రెడ్డి, సీన, మల్లికార్జున, ఖాజాపీర్ పాల్గొన్నారు.
Reporter
Namitha News