Thursday, 16 April 2026 06:52:27 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

చింతలభైలు లో అన్య మత ప్రచారం ను అడ్డుకొన్న గ్రామస్తులు

Date : 08 September 2025 08:34 AM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీలేరు - సెప్టెంబర్ 07 : అన్నమయ్య జిల్లా పీలేరు మండలం తలపుల గ్రామ పంచాయతి లోని చింతలబైలు దగ్గర వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రo శ్రీ మడ్గుండాల మల్లేశ్వర స్వామి ఆలయ పరిసరాలలో అన్యమతస్తులు చేస్తున్న అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకున్న గ్రామస్థులు. ఈ దేవాలయ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు పరిసర ప్రాంతాలలో మద్యం సేవించడం, మాంసాహారం వండటం మరియు భుజించడం మరియు ప్రేమికుల వికృత చేష్టలు చేస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా వారు పెడచేవిన పెడుతుండటంతో రక్షణ శాఖ వారికి తెలియజేయడం జరిగింది. అలాగే సూచీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇకమీదట ఇలా జరగకుండా ఈ రోజు ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమములో ఆలయ కమిటి చైర్మన్ శ్రీ మురళి గారు, పీలేరు పట్టణ సీఐ శ్రీ యుగంధర్ గారు, SI శ్రీ లోకేష్ గారు, గ్రామస్తులు శ్రీ హరికృష్ణ గారు, శ్రీ భగత్ గారు, శ్రీ రాజశేఖర్ గారు, ఏడుకొండలు, దాము రెడ్డి మరియు చుట్టు ప్రక్కల గ్రామస్తులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :