Thursday, 16 April 2026 08:25:16 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

కొటాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కు విశేష స్పందన

Date : 21 February 2024 08:26 AM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత కార్యక్రమానికి రోగులు విస్తృతంగా పాల్గొని వైద్య సేవలు అందుకున్నారు. ఉదయం ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ సహదేవరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. డాక్టర్ ఆశాలత బృందం రోగులకు వైద్య సేవలు అందించి ఆరోగ్య సూత్రాలు పాటించాలని, వ్యక్తిగత శుభ్రత, స్వచ్ఛమైన తాగునీరు తీసుకోవాలని సూచించారు. వైద్య బృందం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కృష్ణమూర్తి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిరుపేదల పాలిట ఓ వరమని రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటి వద్దనే వైద్యం అందించడంతోపాటు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో ఆనంద్ కుమార్, కార్యదర్శి నరసింహులు, ఫార్మసిస్ట్ వేమారెడ్డి వైద్య బృందం, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :