Thursday, 16 April 2026 04:58:37 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ఆధార్ కార్డులు లేని పల్లె ప్రజలు ప్రజాదర్బార్లో ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

Date : 23 June 2025 03:35 PM Views : 247

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆధార్ కార్డులు లేని పల్లె ప్రజలు... ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యేకు ఫిర్యాదుచేసిన గ్రామస్తులు.. మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండ పంచాయితీ మొరవపల్లి గ్రామంలో 25 కుటుంబాల వారు నిరసిస్తున్నారు.. ఉప్పు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మరోవపల్లి గ్రామస్తులు వందమందికి పైగా ఇప్పటివరకు ఆధార్ కార్డు చేయించుకోలేదని నేడు నిర్వహించిన ప్రజా దర్బార్ లో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కు వినతి పత్రం సమర్పించారు... ఆధార్ కార్డులు భారతదేశ వ్యాప్తంగా మంజూరై 15 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఆధార్ కార్డులు చేయించుకోకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణం మొరవపల్లి గ్రామంలో క్యాంపు నిర్వహించి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు లు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల విద్యాసాగర్, సీతక్క యుగంధర్, ప్రసాద్, గుట్ట రమణ, మొరవ పల్లి గ్రామస్తులు పాల్గొన్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :