Thursday, 16 April 2026 04:57:35 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

నేను బడికి పోతా కార్యక్రమం విజయవంతం - యంఈఓ త్యాగరాజు

Date : 19 June 2024 10:05 PM Views : 365

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 19 : తంబళ్లపల్లె మండలం లో నేను బడికి పోతా కార్యక్రమం ద్వారా బుద్ధి మాంద్యం చిన్నారులను గుర్తించడానికి భవిత కేంద్ర నిర్వాహకులు రేఖ, శ్రావణి ల కృషి ప్రశంసనీయమన్నారు. బుధవారం భవిత కేంద్రంలో ఎంఈఓ త్యాగరాజు తో పాటు ఎంఈఓ 2 నాగ సుబ్బరాయుడు, పాఠశాల హెడ్మాస్టర్ సాంబశివాలు మాట్లాడుతూ భవిత కేంద్రాల ద్వారా బుద్ధి మాంద్యం కలిగిన విద్యార్థులలో సత్ఫలితాలు వస్తున్నాయని రాబోయే రోజుల్లో ఈ బుద్ధి మాంద్యం పిల్లలకు పాఠశాల విద్య పై అవగాహన పెంచి వారిలో ఆత్మ ధైర్యం నింపాలని సూచించారు. నేను బడికి పోతా కార్యక్రమం విజయవంతంలో సహకరించిన భవిత కేంద్ర సిబ్బందితోపాటు మండలంలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులను వారు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కేర్ టేకర్ రత్న బుద్ధి మాంద్యం పిల్లలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :