Thursday, 16 April 2026 08:31:54 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

తంబళ్లపల్లెలో టిడిపి నాయకుల సంబరాలు

Date : 06 October 2025 07:38 PM Views : 370

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - అక్టోబర్ 6 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో సోమవారం టిడిపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇంచార్జ్ జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు సస్పెండ్ కావడం పై నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో టిడిపి కి బలమైన నాయకుడిని నియమించాలని అధిష్టానాన్ని కోరారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, పురుషోత్తం, వీరాంజనేయులు, క్లస్టర్ ఇంచార్జి కాలా నారాయణ, ముద్దలదొడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రసానిపల్లి రామచంద్ర రెడ్డి, రామ్మూర్తి, యువ గళం బాలాజీ, నరసింహులు, కన్నె మడుగు సోమశేఖర్, గోపి దీన్ని మాజీ సర్పంచ్ సుధాకర్, దండువారిపల్లి రమణ, కుమార్ నాయుడు, కొటాల సుధాకర్, గంగిరెడ్డిపల్లి శంకర్ రెడ్డి, వికలాంగుల సంఘం అధ్యక్షుడు రామాంజులు, రామ్మూర్తి, నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :