Thursday, 16 April 2026 08:26:17 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ నందు రక్తదాన శిబిరం

విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ నందు విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి సహకారంతో రక్తదాన కార్యక్రమం

Date : 30 July 2025 07:01 AM Views : 323

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ నందు రక్తదాన శిబిరం అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు సమీపము నందు ఉన్న విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ నందు విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి సహకారంతో రక్తదాన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో సుమారుగా 200 మంది విద్యార్థులు పాల్గొని స్వయంగా వారి ఆరోగ్యాన్ని పరీక్షించుకొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి గారు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చునని గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చునని విద్యార్థులకు తెలియజేశారు. అదేవిధంగా విశ్వం విద్యాసంస్థల మేనేజ్మెంట్ శ్రీ ఏం ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు మరియు దీర్ఘకాలిక రోగులకు రక్తం చాలా అవసరమని రక్త దానం చేయడం ద్వారా శరీరంలో కొత్త రక్త కణాల ఉత్పత్తి జరుగుతుందని తద్వారా ఆరోగ్యం బాగుంటుందని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంజనీరింగ్ విభాగం కు చెందిన ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు, విభాగాధిపతి శ్రీ హర్షద్ అలీ మరియు పద్మ సాధన ఫౌండేషన్ గ్రూప్ ఆఫ్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :