Thursday, 16 April 2026 08:26:46 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

Date : 17 June 2024 10:55 AM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : త్యాగాల పండగ బక్రీద్ అన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు . ఈ సందర్భంగా ఆయన ముస్లిం మైనారిటీ సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వమత సమ్మేళనం భారతదేశం అన్న ప్రసాదరావు .., అన్ని మతాలకు సంబంధించిన పండుగలు మన దేశంలో ఘనంగా జరుగుతాయన్నారు. అన్ని మతాల వారు కలిసిమెలిసి సోదర భావంతో తమ వేడుకలను జరుకునే సంస్కృతి దేశంలో ఉందన్నారు. ముస్లిం సోదరులు జరుపుకునే అతి ముఖ్య పండుగల్లో ఒకటైన (ఈద్-అల్-అదా) అనగా బక్రీద్ అన్నారు. ఇది ఇస్లాం మతంలో జరుపుకునే రెండవ అతిపెద్ద పండుగ అని ఆయన చెప్పారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల 10వ తేదీన ఈద్-ఉల్-అజా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ వస్తోందన్నారు. రంజాన్ నెల ముగిసిన తర్వాత వస్తుందనీ.., ఈ ఏడాది జూన్ 17వ తేదీన భారతదేశంలో ముస్లి సమాజం బక్రీద్ పండగను జరుపుకుంటోందని శ్రీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :