నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యం దేయంగా సాగుతున్న కూటమి పాలన ఏడాది పాలన విజయోత్సవ సంబరాలు టిడిపి జనసేన బిజెపి పార్టీల మైత్రి మరింత ఇవాళ పడాలని ఆకాంక్ష కూటమి ప్రభుత్వం విజయోత్సవ సంబరాలు కలిచర్ల చింటూ, కలిచర్ల శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిమ్మనపల్లి సర్కిల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో తల్లికి వందనం 15వేల రూపాయలు అందచేసిన ఘనత టిడిపి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి అని కొనియాడారు.కేంద్ర సహకారంతో 15 వేల కోట్లు తో రాజధాని నిర్మాణానికి ఇస్తే అమరావతి ప్రజలను వేశ్యల రాజధాని అనడం చాలా బాధాకరం అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ భయభ్రాంతులకు గురై భయపడుతూ బ్రతికేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ధైర్యంగా జీవిస్తున్నారు లా అండ్ డాటర్ ఎంతో బాగుంది. అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ కంగారపు రామదాసు చౌదరి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్, బీజేపీ బండి ఆనంద్, టౌన్ బ్యాంక్ చిన్న, జంగాల శివరాం, వెంకటరమణారెడ్డి, హేమంత్ మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News