Saturday, 12 September 2026 01:11:36 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

కొండచుట్టు మండపాన్ని కూల్చకండి - మాజీ మంత్రి ఆర్.కె. రోజా వినతి

600 సం " లుగా నగరి సంస్కృతి సాంప్రదాయాలకు తలమానికంగా నిలుస్తున్న "కొండచుట్టు మండపం" ను యదావిధి గా ఉంచండి

Date : 28 January 2026 07:59 AM Views : 147

నమిత న్యూస్ - National / చిత్తూరు : చెన్నై - జనవరి 27 : తిరుపతి నుండీ పుత్తూరు, నగిరి మీదుగా తిరుత్తణి కి మీదుగా వెళ్ళే జాతీయ రహదారి 716 ను వెడల్పు చేయడం లో భాగంగా నగరి వద్ద ఉన్న 600 సంవత్సరాల నాటి పురాతన సంస్కృతి సాంప్రదాయాలకు తలమానికంగా నిలుస్తున్న "కొండచుట్టు మండపం" ను యదావిధి గా ఉంచండి. కొండచుట్టు మండపాన్ని కూల్చాలన్న నేషనల్ హైవే అథారిటీ నిర్ణయాన్ని మార్చుకోవాలని, భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని దాన్ని యధావిధిగా ఉంచి హైవే మార్గాన్ని సరిచేయాలని మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారు మంగళవారం నాడు చెన్నై లోని‌ NHAI అధికారులకి విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు చెన్నై లోని NHAI ప్రధాన కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) ఎం.రవీంద్రరావు గారిని కలిసి ఈమేరకు ఆమె వినతి పత్రం ను సమర్పించారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ కొండచుట్టు మండపాన్ని కూల్చరాదని తాను గతంలోనే పలుమార్లు అధికారులకు లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేశానని, దీనిపై కోర్టును కూడా ఆశ్రయించడం జరిగిందని ఆమె తెలియజేశారు. తమ అభ్యంతరం మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుతం దీనిపై మద్యంతర ఉత్తర్యూలు కూడా ఇచ్చిందని, WPNO 1822/2026 ఉత్తర్యూ మేరకు మండపం కూల్చివేతను ఆపివేయాలని కోరినట్లు తెలుపుతూ, హైవే వెడల్పు పనుల్లో స్వల్ప మార్పులు చేయడం ద్వారా దీన్ని యధావిదిగా ఉంచవచ్చని ఆమె అధికారులకు సూచించినట్లు తెలిపామని, 600సంవత్సరాల క్రితం శాల్వరాజులచే నిర్మించబడిన ఈ మండపంలో నిత్యపూజలు, అన్నదానం, ఉత్సవాల కొరకు పాలేగార్ చెంగమ్మ నాయని వారు భూములు కూడా కేటాయించి దాన్ని కాపాడుకొంటూ వస్తున్నారని అధికారులకు వివరించామని తెలిపిన ఆర్.కె. రోజా

RAVI KUMAR REDDY

Admin

Namitha News

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: