Thursday, 30 July 2026 06:44:16 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పుష్పాండజ మహర్షి గురుపీఠం లో జరుగు గురుపూర్ణమి మహోత్సవం ను జయప్రదం చేయండి

Date : 11 July 2026 08:15 PM Views : 69

నమిత న్యూస్ - Devotional / Annamayya : మదనపల్లి - జూలై 11 : ఆగస్టు 2, ఆదివారం రోజున పౌర్ణమి సందర్బంగా దొడ్డబళ్లాపురం లోని శ్రీ పుష్పాండజ మహర్షి గురుపీఠం లో నిర్వహించనున్న గురుపూర్ణిమ మహోత్సవానికి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి కృపకు పాత్రులు కండి. ఈ సందర్భంగా విద్యలో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయబడతాయి. దూర ప్రాంతాల్లో ఉన్న కులబంధువులు, ఇతర కార్యక్రమాలు పెట్టుకోకుండా అధిక సంఖ్యలో పాల్గొనండి. మన సమాజ ఐక్యత, పరస్పర ఆత్మీయత, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు మరియు మనందరి జీవితాభివృద్ధి కోసం మనమందరం ఐక్యత చాటుదాం

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :