Thursday, 30 July 2026 06:45:23 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కొలువుదీరిన అయ్యప్ప స్వామి ఆలయం నూతన కార్యవర్గం

అధ్యక్షులు గా బండి సుబ్బరాము, కార్యదర్శి గా బొమ్మిశెట్టి నరసింహులు, కోశాధికారిగా పురం సురేంద్ర బాబు పదవీప్రమాణం

Date : 05 November 2025 05:43 PM Views : 197

నమిత న్యూస్ - Devotional / Annamayya : మదనపల్లె - నవంబర్ 05 : మదనపల్లి పట్టణం నీరుగట్టువారి పల్లెలో వెలసిన అయ్యప్ప స్వామి ఆలయ నూతన కార్యవర్గం కొలువుదీరింది. అధ్యక్షులు గా బండి సుబ్బరాము,కార్యదర్శిగా బొమ్మిశెట్టి నరసింహులు, కోశాధికారి గా పురం సురేంద్ర బాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా గౌరవాధ్యక్షులుగా మబ్బులేటి వెంకటయ్య, గౌరవ ఉపాధ్యక్షులు గా నార్నవరం రామకృష్ణ మరియు కార్యవర్గ సభ్యులుగా సహదేవ,రెడ్డి శేఖర్,దొండ్ల శ్రీనివాసులు,టేకులపాలెం శ్రీను,కె.రెడ్డి శేఖర్,కె.కుమార్ రెడ్డి,ఆర్.రెడ్డి ప్రసాద్,ముత్యాల సుబ్రహ్మణ్యం స్వామి,అనమల మల్లికార్జునలను ఎన్నుకున్నారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి సేవచేసే భాగ్యం లభించడం ఆనందంగా ఉందన్నారు.ఆలయ అభివృద్ధికి నిస్వార్ధమైన సేవలు అందిస్తామని, అయ్యప్ప మాలదారులకు,భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వారు స్పష్టం చేశారు.అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలతో ఆలయ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని వెల్లడించారు. తమకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి,సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పురాణం చంద్రశేఖర్,రామిశెట్టి రత్నమయ్య,బండి పవన్ కుమార్,రామిశెట్టి నీలకంఠ,ఉప్పు రామచంద్ర,రామిశెట్టి కృష్ణ (కమలామర్రి),గుండ్లపల్లి లక్ష్మీ నారాయణ,మోడెం నాగరాజు,కౌన్సిలర్ ఎం.వి.రమణ,ఉప్పు శ్రీనివాసులు,బండి మనోజ్ కుమార్,రామిశెట్టి రెడ్డి కేశవ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :